Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపిన భర్త... ప్రియుడితో రాత్రివేళ చూసి...

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (14:18 IST)
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరంలో బొండా అప్పారావు కట్టుకున్న భార్యను నరికి చంపాడు. ఆదివారం నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన అప్పారావు తన ఇంట్లో తన భార్య మరొకడితో పడుకుని ఉండటాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు.వేరే వ్యక్తితో పడకపై కలిసి ఉండటం చూసిన భర్త ఆగ్రహం పట్టలేక భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉంటున్న బొండా అప్పారావు... తన భార్యతో పడకపై అదే గ్రామానికి చెందిన సూరిబాబును చూసి భరించలేక ఆగ్రహంతో ఆమెను దారుణంగా నరికేశాడు.సూరిబాబుపై కూడా దాడి చేయగా అతడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అప్పారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా ఓ వైపు తల్లి మృతి, మరోవైపు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో వారి ఇద్దరి పిల్లలు అనాధలయ్యారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments