Webdunia - Bharat's app for daily news and videos

Install App

చందన బ్రదర్స్ గెస్ట్ హౌస్ కూల్చివేతపై హైకోర్టు స్టే

Chandana Brothers
Webdunia
గురువారం, 11 జులై 2019 (17:37 IST)
కృష్ణా నది తీరంలో కరకట్టపై నిర్మించిన చందన బ్రదర్స్ గెస్ట్ హౌస్‌కు సీఆర్డీఏ నోటీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు వారాల స్టే ఇచ్చింది. పైగా, సీఆర్డీఏకి అసలు నోటీసులు ఇచ్చే అధికారమే లేదని వాదించిన పిటిషనర్.... సీఆర్డీఏ చట్టం రాకముందే తమ భవనాలు ఉన్నాయని  వాదించారు. 
 
2006లో భవనాలు నిర్మిస్తే సీఆర్డీఏ చట్టం 2014 తర్వాత వచ్చిందన్న పిటిషనర్ వాదించారు. నదీ తీరంలో అనుమతులు లేకుంటే జరిమానాలు విధించవచ్చు. అంతేకానీ, భవనాలు కూల్చడం సరికాదన్న పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. దీంతో సీఆర్డీఏ నోటీసులపై మూడు వారాల పాటు న్యాయమూర్తి ఉప్మాక దుర్గా ప్రసాద్ స్టే విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments