Webdunia - Bharat's app for daily news and videos

Install App

చందన బ్రదర్స్ గెస్ట్ హౌస్ కూల్చివేతపై హైకోర్టు స్టే

Webdunia
గురువారం, 11 జులై 2019 (17:37 IST)
కృష్ణా నది తీరంలో కరకట్టపై నిర్మించిన చందన బ్రదర్స్ గెస్ట్ హౌస్‌కు సీఆర్డీఏ నోటీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు వారాల స్టే ఇచ్చింది. పైగా, సీఆర్డీఏకి అసలు నోటీసులు ఇచ్చే అధికారమే లేదని వాదించిన పిటిషనర్.... సీఆర్డీఏ చట్టం రాకముందే తమ భవనాలు ఉన్నాయని  వాదించారు. 
 
2006లో భవనాలు నిర్మిస్తే సీఆర్డీఏ చట్టం 2014 తర్వాత వచ్చిందన్న పిటిషనర్ వాదించారు. నదీ తీరంలో అనుమతులు లేకుంటే జరిమానాలు విధించవచ్చు. అంతేకానీ, భవనాలు కూల్చడం సరికాదన్న పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. దీంతో సీఆర్డీఏ నోటీసులపై మూడు వారాల పాటు న్యాయమూర్తి ఉప్మాక దుర్గా ప్రసాద్ స్టే విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments