Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఆలయ అలంకరణ చేస్తుంటే చెరిపేస్తారా?: తితిదే అధికారులపై దాత సునీత ఆగ్రహం

ఐవీఆర్
శనివారం, 18 జనవరి 2025 (15:50 IST)
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల ఆలయ అలంకరణ కోసం తాము ఎన్నో అనుమతులు తీసుకుని లక్షల రూపాయలు వెచ్చించి శ్రీవారికి చేసిన పుష్పాలంకరణను చెరిపివేస్తారా అంటూ దాత సునీత ఆగ్రహం వ్యక్తం చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదంటూ ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. 3 నెలలకి ముందుగానే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని అధికారులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ఇక్కడికి డబ్బు సంపాదించాలని రాలేదనీ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చామని అన్నారు. ఐదుగురు డిజైనర్లతో ఆలయ అలంకరణ కోసం శ్రమించామనీ, రూ. 25 లక్షలు పెట్టి సంప్రదాయ పుష్పాలను, రూ. 15 లక్షలు వెచ్చించి ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక అరుదైన పుష్పాలను తెప్పించి అలంకరణ చేసామన్నారు. కొండపైకి క్రేన్స్ రాకూడదని కేవలం ఓ కారణం చెప్పి అంత కష్టపడి చేసిన పనిని చెరిపివేస్తారా... ఇది చిన్న విషయమా... ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments