Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోంమంత్రి అనిత ఉగ్రరూపం: 48 గంటల్లో 101 మంది సోషల్ మీడియా ఉన్మాదుల అరెస్ట్

ఐవీఆర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (15:02 IST)
సోషల్ మీడియాలో నాయకులపై వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలంతో పాటు వారి పిల్లలను సైతం అసభ్య పదజాలంతో మనోవేదనకు గురిచేస్తున్న సోషల్ మీడియా ఉన్మాదుల భరతం పడుతున్నారు పోలీసులు. హోంమంత్రి అనిత ఆదేశంతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆయా వ్యక్తులను, నాయకులను హింసిస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. గత 48 గంటలలో 101 మంది సోషల్ మీడియా ఉన్మాదులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా వైసిపి నుంచి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టేవారిలో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా ఆ పార్టీ నుంచి వేలల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నట్లు సమాచారం. మరోవైపు ఏ పార్టీకి చెందినవారైనా సోషల్ మీడియాలో పాలనపరంగా ఏమైనా పొరపాట్లు వుంటే వాటిపై బాధ్యతాయుతమైన, అర్థవంతమైన విమర్శలు మాత్రమే చేయాలనీ, వ్యక్తిగత దూషణలు చేయవద్దని ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పపన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments