Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎప్పుడూ తినే ప‌ళ్ళెంలో అన్నం మెతుకులను వదలం...

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (11:53 IST)
తాము అధికారం కోసం వచ్చిన వ్యక్తులం కాద‌ని, భారత్ ను గొప్పగా నిర్మించడమే త‌మ లక్ష్యం అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మహాన్ భారత్ ను నిర్మించే లక్ష్యంతో త‌మ‌ పార్టీ స్థాపించ బడినద‌ని చెప్పారు. భారత దేశం అజాదీకా అమృత్ మహోత్సవ్ జరపుకుంటున్న తరుణంలో ప్రతి వ్యక్తి చిన్ని చిన్న సంకల్పాలను తీసుకుంటే, అది దేశంలో అతి పెద్ద మార్పకు దారితీస్తుంద‌ని అమిత్ షా వివ‌రించారు. అండమాన్ నికోబర్ లో బిజెపి కార్యకర్తలు, మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షా ఇలా ప్ర‌సంగించారు. 
 
జీవిత కాలంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించను... ఎప్పుడు తినే ప‌ళ్ళెంలో అన్నం మెతుకులను వదలను.... గది నుంచి ఎప్పుడు బయటకు వచ్చినా, లైట్, ఫ్యాన్, ఎసీలను స్వీచ్ ఆఫ్ చేయాలనేటు వంటి చిన్న చిన్న సంకల్పాలు తల్లి భారతీని గొప్పగా తీర్చిదిద్దుతాయ‌ని అమిత్ షా చెప్పారు. ఇలా 130 కోట్ల మంది ఎవరికి వారు ఇలాంటి సంకల్పాలను తీసుకొంటే ప్రపంచంలో మన సముచిత స్థానం మనకు లభించక తప్పదు అని ఆయ‌న ఆశా భావం వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments