ప్రియుడితో షికారుకు వెళ్లిన యువతిపై అత్యాచారం

సెల్వి
శనివారం, 1 జూన్ 2024 (17:25 IST)
మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని అలా షికారుకు వెళ్లిన యువతిపై అత్యాచారం జరిగింది. ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమ జంటను బెదిరించి యువకుడిని బంధించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో హోంగార్డు. 
 
ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. గ్రామ శివారుకు వెళ్లిన వారిని చూసిన హోంగార్డ్ రాజ్ కుమార్.. పోలీసు వాహనంతో వెళ్లి స్టేషన్‌కు రావాలని బెదిరించాడు. దీంతో వదిలేయని ప్రాధేయపడిన ఆ ప్రేమ జంట వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు. 
 
వారు తమ వద్దనున్న డబ్బులు ఇవ్వడంతో తీసుకున్న రాజ్‌కుమార్‌ ఆపై యువకుడిని బంధించి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితులు నిన్న దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
నిందితుడు రాజ్‌కుమార్‌ది విజయనగరం కాగా, ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ డీఎస్పీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments