Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (17:17 IST)
సాటి హోం గార్డు క‌రోనాతో చ‌నిపోతే, జిల్లాలోని పోలీసు హోంగార్డులు అంతా స్పందించారు. అత‌ని కుటుంబానికి అండ‌గా నిలిచారు. అనంత‌పురం జిల్లాలో ఈ ఏడాది మే నెలలో కరోనాతో మృతి చెందిన హోం గార్డు టి.ఖాసీం సాహెబ్  ( హెచ్ జి నంబర్ 39) కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం అందించారు తోటి సిబ్బంది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో మృతుడి భార్య టి.హసీనాకు అందజేశారు.
 
 జిల్లా హోంగార్డులు ప్రతీ ఒక్కరూ తమ గౌరవ వేతనం నుండీ రూ. 600/- వితరణగా సహచర మృత కుటుంబానికి అందజేయడం అభినందనీయమని ఎస్పీ ఫ‌కీర‌ప్ప‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి రామకృష్ణ ప్రసాద్, హోంగార్డుల ఇన్ఛార్జి రిజర్వ్ ఇన్స్పెక్టర్ శివరాముడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి కాల భైరవ పాడిన బుజ్జి మేక సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments