Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ వద్ద ఉద్రిక్తత.. బాబును వెళ్లనీయకుండా అడ్డుకున్నారు

Webdunia
గురువారం, 5 మే 2022 (20:27 IST)
టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో రుషికొండ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ రుషికొండ పరిశీలనకు వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డగించారు. దీంతో ఎండాడ జంక్షన్‌లో టెన్షన్‌ తలెత్తింది.
 
రుషికొండకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పి.. అడ్డుకోవడంతో హైవేపైనే చంద్రబాబు కాన్వాయ్‌ నిలిచిపోయింది. చంద్రబాబును అడ్డుకోవడంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 
 
మరోవైపు.. అప్పటికే రుషికొండ వద్దకు వెళ్లిన టీడీపీ శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments