Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని భూసేకరణ... జీవో నంబర్ 166పై హైకోర్టు స్టే.. ప్రభుత్వానికి షాక్

Webdunia
గురువారం, 21 మే 2015 (18:20 IST)
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.166ని రెండువారాలపాటు నిలుపుదల చేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీచేసింది. రాజధాని విషయంలో భూసేకరణని వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు గతంలో హై కోర్టుకు వెళ్లారు. అయితే రైతులు ఇష్టపూర్తిగా ఇస్తే తప్పితే, వారి నుంచి బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం మాత్రం చేయవద్దని అప్పట్లో హైకోర్టు స్పష్టంచేసింది. 
 
భూసేకరణ విధానం కుదరకపోవడంతో కొత్తగా 166 జీవోతో భూసమీకరణ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. కానీ ఈ విధానంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో హై కోర్టు మరోసారి ఈ జీవోని కూడా రెండువారాలపాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
 
రాజధాని నిర్మాణ సమయంలో హైకోర్టు స్టే విధించడం ప్రభుత్వానికి గొంతులో వెలక్కాయపడ్డట్లే అయ్యింది. జూన్ 6న ప్రభుత్వం భూమి పూజ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో కోర్టు నుంచి చుక్కెదురయ్యింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments