Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్‌ పరీక్షలపై ప్రభుత్వ వైఖరి కోరిన హైకోర్టు

Webdunia
బుధవారం, 27 మే 2020 (22:55 IST)
లాక్‌డౌన్‌ కారణంగా టెన్త్‌ పరీక్షలు నిర్వహించకుండా ప్రీఫైనల్‌ పరీక్షా ఫలితాల ఆధారంగా ప్రమోట్‌ చేయాలనే అంశంపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు కోరింది.

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి/కమిషనర్‌, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను జూన్‌ 24కి వాయిదా వేసింది.

కరోనా నేపథ్యంలో ప్రీ ఫైనల్‌ పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కాకినాడకు చెందిన సొసైటీ ఫర్‌ బెటర్‌ లివింగ్‌ అధ్యక్షుడు టి.భవాని ప్రసాద్‌ పిల్‌ వేశారు.

దీనిని బుధవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఎవి శేషసాయి, జస్టిస్‌ బి.కఅష్ణ మోహన్‌లతో కూడిన డివిజన్‌బెంచ్‌ విచారించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments