Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్ల నుంచి ప్రదర్శిస్తున్న చింతామణి నాటకాన్ని ఎలా నిషేధిస్తారు?

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (18:55 IST)
ఏపీలో చింతామణి నాటకం నిషేధం వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై వైశ్యులు వేసిన మూడు ఇంప్లీడ్ పిటిషన్లపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. 100 లేక 200 పిటిషన్లు వేస్తారా? అని ప్రశ్నించారు హైకోర్టు న్యాయమూర్తి. 
 
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌‌పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. విచారణను సాగదీసేందుకే ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తున్నారా? అని ప్రశ్నించింది హైకోర్టు.
 
సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించింది హైకోర్టు. అభ్యంతరం ఉన్న పాత్రను మాత్రమే నిషేధించాలని కోరుతున్నామని న్యాయవాది ఉమేష్ చంద్ర వెల్లడించారు. మొత్తము నాటకాన్ని ఎలా నిషేధిస్తారు అని ప్రశ్నించారు ఉమేష్ చంద్ర.
 
కన్యాశుల్కం నాటకంలో అభ్యంతరాలున్నాయని చెబితే మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా? అని ప్రశ్నించారు న్యాయవాది. రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయని రామాయణాన్ని నిషేదించమంటే ఎలా అని ప్రశ్నించారు. వందేళ్ల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments