Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు భాష తియ్యదనాన్ని ప్రపంచ ప్రజలు గుర్తించేలా చేయాలి: బాలయ్య

Webdunia
ఆదివారం, 5 జులై 2015 (10:16 IST)
తెలుగు భాష తియ్యదనాన్ని ప్రపంచ ప్రజలు గుర్తించేలా చేయాలని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) సదస్సుకు టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. తరతరాల చరిత్ర కలిగిన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటాలని నాట్స్ సభ్యులకు పిలుపునిచ్చారు.
 
అమెరికాలో తెలుగు ప్రజల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నాట్స్ సదస్సుకు సతీసమేతంగా హాజరయ్యారు. శనివారం నాటి సమావేశాల్లో పాల్గొన్న బాలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణమని, దీనిని ప్రవాసాంధ్రులు సద్వినియోగం చేసుకోవాలని కూడా  సూచించారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments