Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుడు భగభగ... ఏపీలో 391, తెలంగాణలో 251 మంది ఒక్కరోజులో మృతి

Webdunia
ఆదివారం, 24 మే 2015 (10:29 IST)
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలో పడినట్టున్నాయి. ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ఆకులు రాలినట్టు ప్రజల ప్రాణాలు రాలిపోతున్నాయి. ఇరు రాష్ట్రాలలో శనివారం ఒక్కరోజులోనే 642 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆంధ్రాకు చెందిన వారు 391 మంది కాగా, తెలంగాణ ప్రజలు 251 మంది. వడగాలుల తీవ్రతతో అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత నమోదవుతోంది. నిజామాబాద్, రామగుండం తదితర చోట్ల 48 డిగ్రీల వేడి నమోదైంది. 
 
కాగా, ఇంతటి ఎండలో బయట తిరగడం అత్యంత ప్రమాదమని, తప్పనిసరైతే మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లాలని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఎండలో పనిచేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో వారం రోజుల పాటు ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments