Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానున్న 14 రోజులు ఆంధ్రప్రదేశ్‌లో జోరువానలు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:04 IST)
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 14 రోజులు  జోరువానలు కురుస్తాయని అమరావతి వాతారణ కేంద్రం తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంను ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఈ నెల 11 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

రుతుపవనాల కదలికతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయన్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తీరప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెల చివర్లో వర్షాలు తగ్గినప్పటికీ మళ్లీ వర్షాలు జోరందుకుంటున్నాయన్నారు.

నేటి నుండి ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురవొచ్చని, ఈనెల 10 న కోస్తా తీరంలో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చునని స్టెల్లా వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ తో ఓ అందాల రాక్షసి సిద్ధమైంది

Shah Rukh Khan: సుకుమార్ కు బాలీవుడ్ ఆపర్లు - షారుఖ్ ఖాన్ తో చర్చలు

చిరంజీవి సరసన యువ హీరోయిన్.. గ్రామీణ నేపథ్యంలో అనిల్ మూవీ!

జీవిత సాఫల్య పురస్కారం కోసం లండన్ చేరుకున్న మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments