Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో మళ్లీ భారీ వర్షం .. వణికిపోతున్న పట్టణ వాసులు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (14:25 IST)
తిరుపతిలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో పట్టణ ప్రజలు మరోమారు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి పట్టణం జలమయమైన విషయం తెల్సిందే. 400 యేళ్ల చరిత్రలో ఎన్నడూ అలాంటి వరదలు చూడలేదని తిరుపతి పట్టణ వాసులు చెబుతున్నారు. 
 
అయితే, గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలకు బ్రేక్ పడింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ, మంగళవారం ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో స్థానికులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తమిళనాడు, కర్నాటక, ఏపీల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుంది తెలిపింది. దీని ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments