Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద‌కాకానిలో 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (10:41 IST)
గుంటూరు జిల్లా పెద‌కాకానిలో స్థానిక ఎన్నిక‌లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మార‌డంతో అక్క‌డ పోలీసుల నిఘా ఎక్కువ‌గా పెట్టారు. అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్ పోలింగ్ కేంద్రాల త‌నిఖీకి వ‌చ్చారు. వెంగళ్రావు పోలింగ్‌ కేంద్రం వివరాల‌ను ఆయ‌న‌కు సీఐ బండారు సురేష్‌బాబు వివ‌రించారు. 
 
 
పెదకాకాని సర్పంచి, వార్డు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ తెలిపారు. గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లను అర్బన్‌ ఎస్పీ పరిశీలించారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో స్థానిక సీఐ బండారు సురేష్‌బాబుకు ఎస్పీ పలు సూచనలు చేశారు. 

 
ఈ సందర్భంగా అర్బన్‌ ఎస్పీ మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 40 పోలింగ్‌ కేంద్రాలుండగా, లూథర్‌గిరి కాలనీ, వెంగళ్రావునగర్‌ కాలనీలో 16 సమస్యాత్మక బూత్‌లను గుర్తించామన్నారు. లూథర్‌గిరి కాలనీలో డీఎస్పీ స్థాయి అధికారిని కేటాయించన్నట్లు తెలిపారు. పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది సహకారం పోలీసులు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments