Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద‌కాకానిలో 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (10:41 IST)
గుంటూరు జిల్లా పెద‌కాకానిలో స్థానిక ఎన్నిక‌లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మార‌డంతో అక్క‌డ పోలీసుల నిఘా ఎక్కువ‌గా పెట్టారు. అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్ పోలింగ్ కేంద్రాల త‌నిఖీకి వ‌చ్చారు. వెంగళ్రావు పోలింగ్‌ కేంద్రం వివరాల‌ను ఆయ‌న‌కు సీఐ బండారు సురేష్‌బాబు వివ‌రించారు. 
 
 
పెదకాకాని సర్పంచి, వార్డు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ తెలిపారు. గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లను అర్బన్‌ ఎస్పీ పరిశీలించారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో స్థానిక సీఐ బండారు సురేష్‌బాబుకు ఎస్పీ పలు సూచనలు చేశారు. 

 
ఈ సందర్భంగా అర్బన్‌ ఎస్పీ మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 40 పోలింగ్‌ కేంద్రాలుండగా, లూథర్‌గిరి కాలనీ, వెంగళ్రావునగర్‌ కాలనీలో 16 సమస్యాత్మక బూత్‌లను గుర్తించామన్నారు. లూథర్‌గిరి కాలనీలో డీఎస్పీ స్థాయి అధికారిని కేటాయించన్నట్లు తెలిపారు. పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది సహకారం పోలీసులు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments