Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పడిపోయిన పసిడి ధరలు, బంగారాన్ని వదలని కోవిడ్

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (13:24 IST)
అంతర్జాతీయ మార్కెట్ పై విపరీత ప్రభావం చూపుతున్న కోవిడ్ వైరస్.. బంగారాన్నీ వదల్లేదు. అంతర్జాతీయ ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర భారీగా తగ్గింది.

రెండు రోజుల క్రితం1,686.6 డాలర్లకు చేరి ఏడేళ్ల గరిష్టాన్ని చూసిన పసిడి.. శుక్రవారం రాత్రి 12 గంటల సమయానికి 50 డాలర్ల నష్టంతో 1,594 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ఒకదశలో ట్రేడింగ్ 1,575 డాలర్లకు పడిపోయింది. ఇక క్రూడ్ విషయానికి వస్తే ఒక దశలో 6 శాతం పైగా పడిపోయి 43.86 డాలర్లను చూసిన నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర కొంచెం బలపడి 45 డాలర్ల స్థాయికి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments