Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పడిపోయిన పసిడి ధరలు, బంగారాన్ని వదలని కోవిడ్

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (13:24 IST)
అంతర్జాతీయ మార్కెట్ పై విపరీత ప్రభావం చూపుతున్న కోవిడ్ వైరస్.. బంగారాన్నీ వదల్లేదు. అంతర్జాతీయ ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర భారీగా తగ్గింది.

రెండు రోజుల క్రితం1,686.6 డాలర్లకు చేరి ఏడేళ్ల గరిష్టాన్ని చూసిన పసిడి.. శుక్రవారం రాత్రి 12 గంటల సమయానికి 50 డాలర్ల నష్టంతో 1,594 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ఒకదశలో ట్రేడింగ్ 1,575 డాలర్లకు పడిపోయింది. ఇక క్రూడ్ విషయానికి వస్తే ఒక దశలో 6 శాతం పైగా పడిపోయి 43.86 డాలర్లను చూసిన నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర కొంచెం బలపడి 45 డాలర్ల స్థాయికి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments