Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఏపీలో 19 మంది.. టీ లో 18 మంది మృతి..

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (12:35 IST)
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రాలో వడదెబ్బ తగిలిన శుక్రవారం ఉదయం 20 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, నెల్లూరు జిల్లాలో నలుగురు చనిపోయారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. ఇక కర్నూలు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు చనిపోయారు.
 
రాష్ట్రంలో ఎండల తీవ్రతపై ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రచారం కల్పించాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.

అదేవిధంగా తెలంగాణలో వడదెబ్బకు తట్టుకోలేక 18 మంది చనిపోయారు. ఖమ్మం జిల్లాలో ఆరుగురు, నల్గొండలో ఐదుగురు, ఆదిలాబాద్ లో ముగ్గురు, కరీంగనర్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మొత్తం మీద 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments