Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎప్పటికైనా ఏపీ రాజధాని అమరావతే : జీవీఎల్

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (21:20 IST)
ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం రూ.1000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కానీ, వైకాపా సర్కారు అమరావతిని అటకెక్కించిందని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి విషయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశామని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం తమ భూములను త్యాగం చేసిన రైతుల పక్షానే ఈ పిటిషన్ దాఖలు చేశామని ఆయన తెలిపారు. 
 
అదేసమయంలో అమరావతి అభివృద్ధి విషయంలో నిధుల అవసరం పెద్దగా లేదని జీవీఎల్ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం మరో వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అయినా అభివృద్ధికి ఐదేళ్ళ సమయం అంటే కోర్టు తీర్పును ఉల్లంఘించినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments