Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునసాగర్‌లో కరెంట్ ఉత్పత్తిని ఆపండి: కేసీఆర్‌కు గుత్తా లేఖ!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:38 IST)
నాగార్జునసాగర్ డ్యాం వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుదుత్పత్తిని వెంటనే నిలిపివేయాలంటూ టీకాంగ్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 
 
విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుతూ పోతే, ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు లేక ఎండిపోతాయని గుర్తు చేశారు. రబీ పంట కోసం రైతులకు నీరు అందేలా చూడాలని సూచించారు. అలాగే, శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 834 అడుగులు ఉండేలా చూడాలని తెలిపారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments