Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 19 మే 2022 (20:00 IST)
ఏపీలో బాలికలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్ పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
తెలిసిన వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని నమ్మించి బాలికను ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు యువకుడు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ లాడ్జిలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తొమ్మిదో తరగతి విద్యార్థిని అని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments