Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న‌న్న కాల‌నీకి దారిది.... చేబ్రోలు అధికారుల మొద్దు నిద్ర‌!

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (10:31 IST)
చేబ్రోలు మండ‌ల అధికారులు మొద్దు నిద్ర‌పోతున్నారు... దీనికి ఈ ర‌హ‌దారే ఉదాహ‌ర‌ణ‌. గుంటూరు జిల్లా పొన్నూరు నియెజకవర్గంలోని చేబ్రోలు మండలంలోని కొత్తరెడ్డి పాలెం జగనన్న కాలనీకి వెళ్లేర‌హ‌దారి ఇంత చ‌క్క‌గా ఉంది. ఇక్క‌డ పేద‌లు క‌ట్టుకుంటున్న 550 గృహాలకు వెళ్ళ‌డానికి ప్రదాన రహదారి పరిస్థితిని మీరే  పొటోలో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ కాలనీవాసులకు దేవుడే దిక్కులా ఉంది. 
 
మండల అఫీసుకు కుతవేటు దూరంలోని 550 గృహాలు ఉన్న ఈ జగనన్నకాలనీవాసుల ఇబ్బందులు గురించి ఇప్పటికి పది మార్లు అధికారులకి తెలిపినా, పత్రికలలో వచ్చినా న్న అధికారులు, నాయకులు స్పందించకుండా మొద్దు నిద్రపొతున్నారు. 
 
కంటి తుడుపు పనులతో జగనన్న కాలనీవాసుల ఇబ్బందులు తీరేదేన్నాడో అని, త‌మ‌ని ఆదుకునే వారెవ‌రు అని 550 కుటుంబాల వారు బాధ‌ప‌డుతున్నారు. ఇప్పటికైనా హౌసింగ్ ఉన్నత అధికారులు, దయతో మా కాలనీ ప్రదాన రహదారిని,  లోపలి రహదారులను త్వరితగతిన నిర్మాణం చేయాల‌ని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments