Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై మోజు.. భర్తకు సుగంధి సోడాలో మత్తు మందు కలిపి?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (15:33 IST)
వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో, గుంటూరులో ప్రియుడి మోజులో భర్తను చంపేయాలనుకుంది ఓ భార్య. ప్రియుడిని అప్పుడప్పుడు కలుస్తుండిన భార్యను భర్త మందలించడంతో.. భర్తను చంపేయాలనుకుంది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారకోడూరు గ్రామానికి చెందిన కొమ్మన బోయిన నాగరాజు(22)కి ఆరు నెలల కిందట కొల్లిపర మండలం పిడపర్రు పాలెంకు చెందిన గౌతమీ (19)తో పెళ్లైంది. 
 
అంతకుముందే వేరే వ్యక్తిని ప్రేమిస్తున్న గౌతమీ తీరు అనుమానాస్పదంగా మారింది. ప్రియుడితో ఆమె వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ సంభాషణలపై పెద్దల మధ్య పంచాయతీ పెట్టాడు. తప్పైపోయిందని క్షమాపణ కోరింది. ఆ తర్వాత మళ్లీ మామూలే. 
 
రాఖీ పండుగ రోజున పుట్టింటికి భర్తలో వెళ్లిన ఆమె  సుగంధి సోడాలో మత్తు మందు కలిపి భర్తకు ఇచ్చింది. దీంతో అనారోగ్యానికి గురైన నాగరాజు గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments