Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపల్లె రైల్వే స్టేషన్‌లో సామూహిక అత్యాచార దోషులకు 20 యేళ్ల జైలు

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (19:17 IST)
గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో జరిగిన సామూహిక అత్యాచార కేసులో దోషులుగా తేలిన ముగ్గురు కామాంధులకు 20 యేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత యేడాది ఈ అత్యాచార కేసు జరిగింది. కూలి పనుల కోసం కొందరు వలస కార్మికులు వచ్చారు. వీరు రైల్వే స్టేషన్‌‍లో నిద్రిస్తుండగా, భర్తను కొట్టి, మహిళను ఫ్లాట్‌ఫాం చివరకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసులో బుధవారం తీర్పును వెలువడింది, దోషులుగా తేలిన వారికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ గుంటూరు న్యాయస్థానం తీర్పునిచ్చింది. 
 
కాగా, గత 2022 మే నెల ఒకటో తేదీన ఈ అత్యాచార ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిలపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. ఈ నిందితులు నేరానికి పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. దీంతో ఈ కేసులో ఏ1, ఏ2లకు జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో మరో నిందితుడైన మైనర్ అయిన ఏ3 కేసు విచారణ తెనాలి పోక్సో కోర్టులో సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments