Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలకలూరి పేటలో కలకలం రేపుతున్న బాలుడి కిడ్నాప్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (12:33 IST)
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది. చెన్నైలో ధాన్యం వ్యాపారం చేసే ఓ వ్యక్తి కుమారుడు రాజీవ్ సాయి కిడ్నాప్‌నకు గురయ్యాడు. దసరా పండుగ కోసం చిలకలూరి పేటకు ఆయన కుటుంబం వచ్చింది. ఈ క్రమంలో ఆ బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. 
 
గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఎనిమిదేళ్ల రాజీవ్ సాయిని కిడ్నాప్ చేశారు. చిలకలూరి పేటలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేస్తున్న సమయంలో బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు.
 
రాజీవ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ ముద్దుల కుమారుడు ఒక్కసారిగా కనిపించకుండా పోడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments