Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలకలూరి పేటలో కలకలం రేపుతున్న బాలుడి కిడ్నాప్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (12:33 IST)
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది. చెన్నైలో ధాన్యం వ్యాపారం చేసే ఓ వ్యక్తి కుమారుడు రాజీవ్ సాయి కిడ్నాప్‌నకు గురయ్యాడు. దసరా పండుగ కోసం చిలకలూరి పేటకు ఆయన కుటుంబం వచ్చింది. ఈ క్రమంలో ఆ బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. 
 
గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఎనిమిదేళ్ల రాజీవ్ సాయిని కిడ్నాప్ చేశారు. చిలకలూరి పేటలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేస్తున్న సమయంలో బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు.
 
రాజీవ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ ముద్దుల కుమారుడు ఒక్కసారిగా కనిపించకుండా పోడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments