Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి విమానాశ్రయంలో కలకలం.. ఎస్పీవై రెడ్డి బావమరిది ఏం చేశాడంటే...

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఎంపి ఎస్పీవై. రెడ్డి బావమరిది రామ్మోహన్ రెడ్డి తుపాకీ బుల్లెట్లతో విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ట్రూజెట్ విమానంలో వెళ్ళేందుకు విమానాశ్రయంలోకి వెళుతున్న రామ్మోహన్ రెడ్డిని త

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (21:22 IST)
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఎంపి ఎస్పీవై. రెడ్డి బావమరిది రామ్మోహన్ రెడ్డి తుపాకీ బుల్లెట్లతో విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ట్రూజెట్ విమానంలో వెళ్ళేందుకు విమానాశ్రయంలోకి వెళుతున్న రామ్మోహన్ రెడ్డిని తనిఖీ చేస్తే బ్యాగులో 17 రౌండ్ల 9 ఎం.ఎం. బుల్లెట్లు కనిపించాయి. దీంతో సిఐఎస్ ఎఫ్ రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. విమానాశ్రయంలో బుల్లెట్లు దొరకడం తీవ్ర సంచలనం రేపుతోంది.
 
ఏర్పేడు పోలీసులు రామ్మోహన్ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విమానాశ్రయంలో మారణాయుధాలకు అనుమతి లేదు. రామ్మోహన్ రెడ్డి తిరుపతి-రేణిగుంట మార్గంలోని నంద్యాల పైప్స్ కంపెనీలో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన తుపాకీ బుల్లెట్లను ఎందుకు తీసుకువెళుతున్నారో తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments