Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబ్ తుఫాన్ సహాయక చర్యలు వేగవంతం చేయాలి: సాకే శైలజానాథ్

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:17 IST)
రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ సృష్టించిన నష్టం పై ప్రభుత్వం త్వరితగతిన అంచనాలు వేసి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కోరారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆయన ఆంధ్ర రత్న భవన్ నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో వరదల కారణంగా దెబ్బ తిన్న రోడ్లకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

తుఫాన్ సృష్టించిన నష్టం పై ప్రభుత్వం త్వరితగతిన అంచనాలు వేసి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments