Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబ్ తుఫాన్ సహాయక చర్యలు వేగవంతం చేయాలి: సాకే శైలజానాథ్

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:17 IST)
రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ సృష్టించిన నష్టం పై ప్రభుత్వం త్వరితగతిన అంచనాలు వేసి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కోరారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆయన ఆంధ్ర రత్న భవన్ నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో వరదల కారణంగా దెబ్బ తిన్న రోడ్లకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

తుఫాన్ సృష్టించిన నష్టం పై ప్రభుత్వం త్వరితగతిన అంచనాలు వేసి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments