రేపటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (07:55 IST)
గ్రూప్‌-1 మెయిన్స్‌ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే 9,679 మంది అభ్యర్థుల కోసం ఏపీ, తెలంగాణల్లో 41 కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 7 సెషన్లలో పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.

ఈ నెల 14న తెలుగులో పేపర్‌ (క్వాలిఫైయింగ్‌), 15న ఇంగ్లి్‌షలో పేపర్‌ (క్వాలిఫైయింగ్‌), 16న పేపర్‌-1, 17న పేపర్‌-2, 18న పేపర్‌-3, 19న పేపర్‌-4, 20న పేపర్‌-5 జరుగుతాయి. పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు ఆన్‌లైన్‌లోనే అందజేస్తారు. ప్రశ్నపత్రాలు ఇంగ్లీషు, తెలుగు వెర్షన్‌లో స్ర్కీన్‌లో కనిపిస్తాయి.

అన్ని పేపర్లు కూడా డిస్ర్కిప్టివ్‌లోనే ఉంటాయి. జవాబులను కమిషన్‌ అందజేసే బుక్‌లెట్‌లో రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒరిజినల్‌ ఫోటో ఐడి ఆధారంతో ఉదయం 8.45 నుంచి 9.30 గంటల మధ్య పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారు.

15 నిమిషాలు అంటే 9.45 వరకు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. గ్రేస్‌ పీరియడ్‌ దాటిన తర్వాత ఎవ్వరినీ పరీక్ష హాలులోకి అనుమతించరు. అభ్యర్థుల వెంట ఎలకా్ట్రనిక్‌ వస్తువులను తీసుకురానీయరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోర్టు ఆదేశాలు పాటించండి... అభ్యంతరకర పోస్టులను తొలగించండి.. : అషు రెడ్డి

వాస్తవ ఘటన ఆధారంగా అభినయ కృష్ణ కామాఖ్య చిత్రం

కొడుకు వల్ల బిక్షాటన చేస్తున్న పెద్దాయన కథ ఆదారంగా దూరదర్శిని చిత్రం

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం ఆలస్యానికి కారణం అదే అన్న నిర్మాత

Bhavana: రేప్ మర్డర్ నేపద్యం గా భావన నటించిన డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ తెలుగులో సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

ఆరోగ్యకరమైన పనితీరుకు ఎర్గోనామిక్స్ కీలకం: ప్రముఖ ఎర్గోనామిక్స్ నిపుణుడు మను నెల్లుట్లచే నాట్స్ వెబినార్

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

తర్వాతి కథనం
Show comments