Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రిని క‌లిసిన గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్

Webdunia
బుధవారం, 21 జులై 2021 (14:44 IST)
గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు ఏపీ హోంమంత్రి సుచరితని మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు బ్రాడిపేటలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో మేకతోటి సుచరిత ను కలిసి పుష్పగుచ్చం అందించారు.

చైర్మన్ వెంకటేశ్వర రావుతో పాటు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు కూడా హోంమంత్రిని కలిసారు. విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన వెంకటేశ్వర రావుకు హోంమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు.

గ్రేట‌ర్ విశాఖ‌ను స్మార్ట్ సిటీగా మ‌రింత అభివృద్ధి చేయాల‌నే త‌లంపుతో చిత్త శుద్ధితో ప‌నిచేస్తాన‌ని గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. హోం మంత్రిగా ఒక మ‌హిళ‌ను నియ‌మించిన సీఎం జ‌గ‌న్ ఆశీస్సుల‌తో పనిచేస్తాన‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments