Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప రాష్ట్రపతి వెంక‌య్య‌కు ఘనంగా వీడ్కోలు

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (18:18 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అయిదు రోజుల ప‌ర్య‌ట‌న ముగించుకుని భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి పాట్నాకు బ‌య‌లుదేరారు. రాష్ట్రంలో ఇటు కృష్ణా జిల్లాలో, అటు విశాఖలో ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న ముగించుకుని రాష్ట్రానికి వీడ్కోలు ప‌లికారు.
 
విశాఖ జిల్లాలో 5 రోజుల పర్యటన అనంతరం గౌరవ భారత ఉపరాష్ట్ర పతి ఎం.వెంకయ్య నాయుడు శనివారం  సాయంత్రం 4.30 గం. లకు ప్రత్యేక విమానంలో పాట్నా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతికి, విమానాశ్రయంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రియర్ అడ్మిరల్ సందీప్ ప్రధాన్,   జిల్లా కలక్టరు డా.ఎ.మల్లిఖార్జున,  కమిషనర్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ సిన్హా, డి.ఐ.జి.  ఎల్.కె.వి. రంగారావు,  ఎస్. పి.  బి.కృష్ణారావు, ఎమ్ ఎల్ ఎ,  పి. జి. వి.ఆర్ నాయుడు  నేవీ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments