Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ - తెలంగాణ గొడవ .. సూచనతో సరిపుచ్చుకున్న గవర్నర్!

Webdunia
గురువారం, 23 అక్టోబరు 2014 (18:10 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ జల వివాదం చెలరేగగా, ఈ సమస్యను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక చోట కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకోవాలని ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 
 
దీపావళి పండుగ సందర్భంగా ఆయన గురువారం హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాన్ని వారు చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. 
 
శ్రీశైలంలో నీటిని జల విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తెలంగాణ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా యధావిధిగా నీటిని విడుదల చేస్తోంది. 
 
ఈ సమస్యను పరిష్కరించాల్సిన గవర్నర్ ఓ సలహా ఇచ్చి మిన్నకుండి పోయారు. ఇరు రాష్ట్రాల సీఎంలను ఒకచోట కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేయడానికి బదులు సలహా సరిపుచ్చుకున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments