గోరంట్ల బుచ్చయ్య 63 వేల మెజారిటీతో విజయం: తెలంగాణలో ఏపీ ఓటర్లు, అమెరికాలో ఎన్.ఆర్.ఐలు సంబరాలు

ఐవీఆర్
మంగళవారం, 4 జూన్ 2024 (11:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి విజయం రాజమండ్రి రూరల్ తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య 63వేల మెజారిటీతో తొలి విజయంతో ఖాతా తెరిచారు.  కూటమి 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో ముందంజలో వుంది. ఈ ట్రెండ్స్ ను చూస్తున్న తెలంగాణలోని ఏపీ ఓటర్లు, అమెరికాలో ఎన్.ఆర్.ఐలు సంబరాలు చేసుకుంటున్నారు.
 
జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 30 వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో వున్నారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన పోటీ చేసిన మొత్తం 21 స్థానాలకు గాను 18 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ 123 స్థానాల్లో ముందంజలో వుంది. భారతీయ జనతా పార్టీ 6 చోట్ల ముందంజలో సాగుతోంది.
 
ఇక అధికార పార్టీ కేవలం 23 చోట్ల మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మినహా మంత్రులందరూ వెనుకంజలో సాగుతున్నారు. ఏపి ప్రజలంతా సంక్షేమం ఒక్కటే కాదనీ, ఏపీ అభివృద్ధి ముఖ్యమన్న కోణంలో ఓటింగ్ చేసారని ఈ ట్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments