Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. నేడు - రేపు పలు రైళ్లు రద్దు

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (09:40 IST)
విజయవాడ డివిజన్‍‌లోని తాడి - అనకాపల్లి మార్గంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. నేల బొగ్గుతో వెళుతున్న ఈ గూడ్సు గురువారం పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు రైళ్ళను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, అధికారులకు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. 
 
శుక్రవారం రద్దు అయిన రైళ్లలో విజయవాడ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - కడప, హైదరాబాద్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - మహబూబ్ నగర్, సికింద్రాబాద్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - తిరుపతి, గుంటూరు - రాయగడ రైళ్లు ఉన్నాయి.
 
అలాగే, శనివారం రద్దు అయిన రైళ్లలో కడప - విశాఖపట్టణం, విశాఖపట్టణం - హైదరాబాద్, మహబూబ్ నగర్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - సికింద్రాబాద్, రాయగడ - గుంటూరు ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments