Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. నేడు - రేపు పలు రైళ్లు రద్దు

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (09:40 IST)
విజయవాడ డివిజన్‍‌లోని తాడి - అనకాపల్లి మార్గంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. నేల బొగ్గుతో వెళుతున్న ఈ గూడ్సు గురువారం పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు రైళ్ళను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, అధికారులకు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. 
 
శుక్రవారం రద్దు అయిన రైళ్లలో విజయవాడ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - కడప, హైదరాబాద్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - మహబూబ్ నగర్, సికింద్రాబాద్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - తిరుపతి, గుంటూరు - రాయగడ రైళ్లు ఉన్నాయి.
 
అలాగే, శనివారం రద్దు అయిన రైళ్లలో కడప - విశాఖపట్టణం, విశాఖపట్టణం - హైదరాబాద్, మహబూబ్ నగర్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - సికింద్రాబాద్, రాయగడ - గుంటూరు ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments