ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

ఐవీఆర్
సోమవారం, 29 సెప్టెంబరు 2025 (23:00 IST)
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు దసరా పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరెంట్ చార్జీలలోని ట్రూ అప్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకిటించింది. దీనితో ప్రజలపై సుమారుగా వెయ్యికోట్ల రూపాయల భారం తగ్గనుందని మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసారు. 
 
ట్విట్టర్లో ఆయన పేర్కొంటూ... ప్రజా ప్రభుత్వం పవర్ ఏంటో మరోసారి రుజువైంది! ఎన్నికల ముందు ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకున్నారు చంద్రబాబుగారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పిపిఏ రద్దు దగ్గర నుండి ట్రూ అప్ ఛార్జీల వరకూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజల్ని పీడించారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వలన సుమారుగా ప్రజలపై వెయ్యి కోట్ల భారం తగ్గనుంది అని పేర్కొన్నారు. యూనిట్‌కు 15 పైసలు మేర చార్జీలు తగ్గిస్తున్నట్లు విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

Sonakshi Sinha: జటాధర లో సోనాక్షి సిన్హా పై ధన పిశాచి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments