Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (14:00 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శుభవార్త చెప్పారు. ఆయన కుప్పంలో పర్యటించారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదన్నారు. కుప్పం అంటే అక్కా చెల్లెళ్ళ అభివృద్ధి. కుప్పం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి అని అన్నారు.
 
వరుసగా మూడో యేడాది వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల చేశామని చెప్పారు. అదేసమయంలో ఈ కుప్పం నుంచే మరో మంచి పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకించారు. 
 
రాష్ట్రంలో పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నట్టు సీఎం తెలిపారు. వచ్చే యేడాది జనవరి నుంచి రూ.2,750 చొప్పున పెన్షన్ అందించనున్నట్టు తెలిపారు. దీంతో ప్రస్తుతం అందిస్తున్న రూ.2,500 పన్షన్ వచ్చే యేడాది జనవరి నుంచి రూ.2,750కు పెరగనుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments