Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్.. బదిలీలకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్న‌ల్‌

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (19:45 IST)
నాడు-నేడు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోవ‌డంతో పాటు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తొలి దశలో 500 కొత్తగా జునియర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.

‘జగన్న గోరు ముద్ద’  కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి జగన్‌ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని వివరించారు.

వెబ్ బేస్‌ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయ‌ని, బ‌దిలీలు కోసం టీచర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. పదవ తరగతి పరీక్షలు పూర్త‌య్యాక స్కూల్స్ ప్రారంభం అయ్యేలోపు టీచర్ల బదీలీలు ఉంటాయని మంత్రి స్ప‌ష్టం చేశారు.

విద్యార్థులు లేరన్న సాకుతో స్కూళ్లు మూసివేయడం లేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో 7 వేలకు పైగా స్కూళ్లు మూసేశారని తెలిపారు.

ఒక్క స్కూల్ కూడా మూయడానికి వీల్లేదని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments