Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్.. బదిలీలకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్న‌ల్‌

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (19:45 IST)
నాడు-నేడు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోవ‌డంతో పాటు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తొలి దశలో 500 కొత్తగా జునియర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.

‘జగన్న గోరు ముద్ద’  కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి జగన్‌ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని వివరించారు.

వెబ్ బేస్‌ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయ‌ని, బ‌దిలీలు కోసం టీచర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. పదవ తరగతి పరీక్షలు పూర్త‌య్యాక స్కూల్స్ ప్రారంభం అయ్యేలోపు టీచర్ల బదీలీలు ఉంటాయని మంత్రి స్ప‌ష్టం చేశారు.

విద్యార్థులు లేరన్న సాకుతో స్కూళ్లు మూసివేయడం లేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో 7 వేలకు పైగా స్కూళ్లు మూసేశారని తెలిపారు.

ఒక్క స్కూల్ కూడా మూయడానికి వీల్లేదని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments