Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతులకు శుభవార్త: మంత్రి బొత్స సత్యనారాయణ

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:04 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అద్దె రైతులకు శుభవార్త తెలిపింది. వార్షిక లీజు మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రూ.158 కోట్లలో రూ.9.73 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. ఈ డబ్బును త్వరలో రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హామీ ఇచ్చారు.
 
అంతకుముందు అమరావతి రైతులు మహిళలు బుధవారం సిఆర్డిఎ కార్యాలయంలో ధర్నా నిర్వహించడానికి ప్రయత్నించారు. తమకు చెల్లించని లీజు మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండు చేశారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించి రైతులకు నిన్ననే కౌలు చెల్లించామని అయితే సాంకేతిక కారణాల వల్ల అది జాప్యం జరిగిందని తెలిపారు. త్వరలోనే డబ్బులను చెల్లిస్తామని స్పష్టత ఇచ్చారు.
 
అమరావతి రైతులకు పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించామని అయితే ప్రతిపక్షాలు కేసులు వేయడం వల్ల అది సాధ్యపడలేదని తెలిపారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని, ప్రజా సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments