Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్ జాబ్ సిఎం జగన్, ఏం చేశారంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (16:07 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. అతి వేగంగా వెళుతున్న తన కాన్వాయ్ పక్కన ఆంబులెన్స్‌ను చూసిన సిఎం వెంటనే దారి ఇవ్వాలని ఆదేశించారు.
 
పులివెందుల నుంచి తిరిగివచ్చిన సిఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. గూడవల్లి నిడవనూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న ఆంబులెన్స్ అటు వైపుగా వెళుతోంది. 
ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్ పైన వెళుతున్న శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని నేషనల్ హైవే ఆంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆంబులెన్స్ కనిపించింది. 
 
దీంతో సిఎం వెంటనే సెక్యూరిటీని అలెర్ట్ చేశారు. ఆంబులెన్స్‌కు దారి ఇవ్వమని ఆదేశించారు. వెంట వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వాహన శ్రేణిని దూరంగా మెల్లగా నడిపారు. దీంతో ఆంబులెన్స్ వేగంగా ఆసుపత్రి వైపు వెళ్ళింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments