Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్ జాబ్ సిఎం జగన్, ఏం చేశారంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (16:07 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. అతి వేగంగా వెళుతున్న తన కాన్వాయ్ పక్కన ఆంబులెన్స్‌ను చూసిన సిఎం వెంటనే దారి ఇవ్వాలని ఆదేశించారు.
 
పులివెందుల నుంచి తిరిగివచ్చిన సిఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. గూడవల్లి నిడవనూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న ఆంబులెన్స్ అటు వైపుగా వెళుతోంది. 
ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్ పైన వెళుతున్న శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని నేషనల్ హైవే ఆంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆంబులెన్స్ కనిపించింది. 
 
దీంతో సిఎం వెంటనే సెక్యూరిటీని అలెర్ట్ చేశారు. ఆంబులెన్స్‌కు దారి ఇవ్వమని ఆదేశించారు. వెంట వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వాహన శ్రేణిని దూరంగా మెల్లగా నడిపారు. దీంతో ఆంబులెన్స్ వేగంగా ఆసుపత్రి వైపు వెళ్ళింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments