Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గమ్మకు బంగారు కాసులపేరు

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (07:29 IST)
విజయవాడకు చెందిన దొడ్డపనేని విజయ్ కుమార్ శ్రీ దుర్గ అమ్మవారికి అలంకరణ నిమిత్తం సుమారు 23 గ్రాములు బరువు కలిగిన బంగారు కాసులపేరును ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబుని కలిసి దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు.

ఇందులో 61 ఎరుపు రాళ్ళు మరియు 62 లక్ష్మీ కాసులు ఉన్నవి.  ఆలయ అధికారులు దాతకు అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము   అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రము, ప్రసాదము అందజేసినారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments