Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

సెల్వి
శనివారం, 5 ఏప్రియల్ 2025 (19:45 IST)
Malabar
మచిలీపట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో చోరీకి గురైంది. మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి కడియాలు చూస్తూ ఒకదాన్ని జేబులో వేసుకుని జారుకున్నాడు. రెండు రోజుల క్రితం 30 గ్రాముల బంగారు కడియం చోరీకి గురైందని షాపు యజమానులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. మెల్లగా గాజు గ్లాస్‌లోని బంగారు కడియాన్ని మాస్క్ ధరించిన వ్యక్తి దొంగలించాడు. షాపు దుకాణదారులు తమ తమ పనుల్లో వుండగా మెల్లగా గాజు బాక్సులోని బంగారు కడియాన్ని దోచుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments