Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివంగత రాజకీయ, సినీ నేతలకు గోదావరి పుష్కరాల్లో పిండ ప్రదానం...

Webdunia
శనివారం, 18 జులై 2015 (13:01 IST)
గోదావరి పుష్కరాల్లో దివంగత రాజకీయ, సినీ నేతలకు శనివారం ఉదయం పిండ ప్రదానం చేశారు. ప్రముఖ నటుడు, టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావుకు గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని పిండప్రదానం జరిగింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యుడు, హస్తకళలు, వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిబాబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 
 
ఎన్టీఆర్ చిత్రపటాన్ని ముందుంచుకుని సాయిబాబా పిండప్రదానం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కాని, టీడీపీ నేతలు కాని హాజరుకాలేదు. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు విఐపి ఘాట్ లో హీరో, నిర్మాత ఆర్యన్ రాజేష్ తన తండ్రి ఇవివి సత్యనారాయణకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పుష్కర స్నానం అచరించారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments