Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గోదావరి పుష్కరాలు : 14న ఉదయం 6:20 గంటలకు ముహూర్తం

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (17:45 IST)
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాలకు పండితులు ముహూర్తం ఖరారు చేశారు. శాలివాహన శక మన్మథ నామ సంవత్సరం అధిక ఆషాఢ బహుళ త్రయోదశి నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ నెల 14న ఉదయం 6.20 గంటలకు పుష్కర ముహూర్తం మొదలవుతుందని ఏపీ సర్కారు వివరించింది. 
 
ఇకపోతే గురుడు సింహరాశిలో ప్రవేశించిన సందర్భంగా గోదావరి నది పుష్కరాలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. 25వ తేదీ వరకూ పుష్కరాలు జరుగుతాయి. కాగా 2003 పుష్కరాలు టీడీపీ హయాంలోనే సాగాయి. మళ్లీ 2015 పుష్కరాలను సైతం టీడీపీనే చేతులారా నిర్వహించనుంది. ఇక పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు శరవేగంగా పనుల్ని పూర్తి చేసుకుంటున్నాయి. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments