Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు మండ‌లాలు ఏపీలో ఉన్నాయి.. ఆంధ్రా అసెంబ్లీలోనూ స్థానం క‌ల్పించండి..!

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (05:51 IST)
పోల‌వ‌రం ప్రాజెక్టులోని ఏడు మండ‌లాలు తెలంగాణ నుంచి ఆంధ్ర్రప్ర‌దేశ్‌లో చేర్చార‌ని అవి తన నియోజకవర్గం పరిధిలోని మండలాలేన‌ని వాటి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి త‌న‌కు ఏపీ శాస‌న‌స‌భ‌లో స్థానం క‌ల్పించాల‌ని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య రాష్ట్రపతిని కోరారు. తమ పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ముఖర్జీని కలిసి వినతిపత్రం సమర్పించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఏపీలో కలిసిన మండలాల్లో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. నాన్‌లోకల్‌ పేరిట డీఎస్సీకి అర్హత సాధించలేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments