Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం.. గర్భస్రావం.. చివరికి?

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (14:47 IST)
తెలంగాణలో ఓ బాలికపై దారుణం జరిగింది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... ఈ విషయం తెలియగానే ఆ అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించారు. కానీ ఈ విషయం ఆ బాలిక నాయనమ్మకు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలో కొమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో చోటు చేసుకుంది.
 
కాగా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి కఠిన శిక్ష అమలు చేస్తామని.. ఓ వైపు ప్రభుత్వాలు  చట్టాలు చేస్తుంటే.. మరోవైపు నేరాలు మాత్రం ఆగడం లేదు. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments