Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం.. గర్భస్రావం.. చివరికి?

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (14:47 IST)
తెలంగాణలో ఓ బాలికపై దారుణం జరిగింది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... ఈ విషయం తెలియగానే ఆ అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించారు. కానీ ఈ విషయం ఆ బాలిక నాయనమ్మకు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలో కొమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో చోటు చేసుకుంది.
 
కాగా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి కఠిన శిక్ష అమలు చేస్తామని.. ఓ వైపు ప్రభుత్వాలు  చట్టాలు చేస్తుంటే.. మరోవైపు నేరాలు మాత్రం ఆగడం లేదు. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments