Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కిడ్నాపైన పాప క్షేమం

తిరుమలలో కిడ్నాప్ గురైన చిన్నారి నందిని ఆచూకీని కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బెంగుళూరులోని వర్తూరు దగ్గర మహిళా కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు పాపను క్షేమంగా అప్పగించారు

Webdunia
శనివారం, 29 జులై 2017 (12:46 IST)
తిరుమలలో కిడ్నాప్ గురైన చిన్నారి నందిని ఆచూకీని కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బెంగుళూరులోని వర్తూరు దగ్గర మహిళా కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు పాపను క్షేమంగా అప్పగించారు. ఈనెల 23వతేదీన తిరుమలలో ఆడుకుంటున్న చిన్నారిని ఒక మహిళ ఎత్తుకెళ్ళింది. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వెంటనే పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పజెప్పాలని ఆదేశించింది. 
 
కిడ్నాపరో ఫోటోను పోలీస్టేషన్లకు పోలీసులు పంపించి పాప కోసం బృందాలుగా ఏర్పడి వెతికారు. కిడ్నాపర్ షాలినిని బెంగుళూరు అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్న రాత్రి పాపను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను ఎందుకు కిడ్నాప్ చేసిందో తెలియాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments