Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కిడ్నాపైన పాప క్షేమం

తిరుమలలో కిడ్నాప్ గురైన చిన్నారి నందిని ఆచూకీని కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బెంగుళూరులోని వర్తూరు దగ్గర మహిళా కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు పాపను క్షేమంగా అప్పగించారు

Webdunia
శనివారం, 29 జులై 2017 (12:46 IST)
తిరుమలలో కిడ్నాప్ గురైన చిన్నారి నందిని ఆచూకీని కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బెంగుళూరులోని వర్తూరు దగ్గర మహిళా కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు పాపను క్షేమంగా అప్పగించారు. ఈనెల 23వతేదీన తిరుమలలో ఆడుకుంటున్న చిన్నారిని ఒక మహిళ ఎత్తుకెళ్ళింది. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వెంటనే పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పజెప్పాలని ఆదేశించింది. 
 
కిడ్నాపరో ఫోటోను పోలీస్టేషన్లకు పోలీసులు పంపించి పాప కోసం బృందాలుగా ఏర్పడి వెతికారు. కిడ్నాపర్ షాలినిని బెంగుళూరు అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్న రాత్రి పాపను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను ఎందుకు కిడ్నాప్ చేసిందో తెలియాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments