Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కిడ్నాపైన పాప క్షేమం

తిరుమలలో కిడ్నాప్ గురైన చిన్నారి నందిని ఆచూకీని కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బెంగుళూరులోని వర్తూరు దగ్గర మహిళా కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు పాపను క్షేమంగా అప్పగించారు

Webdunia
శనివారం, 29 జులై 2017 (12:46 IST)
తిరుమలలో కిడ్నాప్ గురైన చిన్నారి నందిని ఆచూకీని కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బెంగుళూరులోని వర్తూరు దగ్గర మహిళా కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు పాపను క్షేమంగా అప్పగించారు. ఈనెల 23వతేదీన తిరుమలలో ఆడుకుంటున్న చిన్నారిని ఒక మహిళ ఎత్తుకెళ్ళింది. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వెంటనే పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పజెప్పాలని ఆదేశించింది. 
 
కిడ్నాపరో ఫోటోను పోలీస్టేషన్లకు పోలీసులు పంపించి పాప కోసం బృందాలుగా ఏర్పడి వెతికారు. కిడ్నాపర్ షాలినిని బెంగుళూరు అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్న రాత్రి పాపను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను ఎందుకు కిడ్నాప్ చేసిందో తెలియాల్సి ఉంది.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments