Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి.... తెనాలి వయా తిరుపతి టు విల్లుపురం

తిరుపతిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి తమిళనాడు రాష్ట్రం విల్లుపురంకు 24 కేజీల గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 2 లక్షల రూపాయల

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (22:08 IST)
తిరుపతిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి తమిళనాడు రాష్ట్రం విల్లుపురంకు 24 కేజీల గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 2 లక్షల రూపాయల విలువ చేసే ఐదు బ్యాగులలోని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
 
నిందితుడు తమిళనాడు రాష్ట్రం తేనె ప్రాంతానికి చెందిన వారుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. తిరుపతిలో భారీగా గంజాయి పట్టుబడడం తీవ్ర కలకలం రేపుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments