Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి.... తెనాలి వయా తిరుపతి టు విల్లుపురం

తిరుపతిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి తమిళనాడు రాష్ట్రం విల్లుపురంకు 24 కేజీల గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 2 లక్షల రూపాయల

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (22:08 IST)
తిరుపతిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి తమిళనాడు రాష్ట్రం విల్లుపురంకు 24 కేజీల గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 2 లక్షల రూపాయల విలువ చేసే ఐదు బ్యాగులలోని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
 
నిందితుడు తమిళనాడు రాష్ట్రం తేనె ప్రాంతానికి చెందిన వారుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. తిరుపతిలో భారీగా గంజాయి పట్టుబడడం తీవ్ర కలకలం రేపుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments