Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఏరులై పారిన రక్తం... ఎందుకో తెలుసా?

తిరుపతిలో రక్తం ఏరులై పారింది. తలలు వేరుగా ఎగిరిపడ్డాయి. ఒకటి రెండు కాదు వందల తలలు ఎగిరి పడ్డాయి. ఇంత జరుగుతుంటే జనమేం చేస్తున్నారో తెలుసా.. బలులు ఇచ్చేది వారే కాబట్టి. తిరుపతి గంగజాతరలో రాయలసీమ జిల్ల

Webdunia
మంగళవారం, 16 మే 2017 (15:34 IST)
తిరుపతిలో రక్తం ఏరులై పారింది. తలలు వేరుగా ఎగిరిపడ్డాయి. ఒకటి రెండు కాదు వందల తలలు ఎగిరి పడ్డాయి. ఇంత జరుగుతుంటే జనమేం చేస్తున్నారో తెలుసా.. బలులు ఇచ్చేది వారే కాబట్టి. తిరుపతి గంగజాతరలో రాయలసీమ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో గంగజాతరకు తరలివచ్చి జంతుబలులు ఇచ్చారు. ఆలయ గోపురం సమీపంలోనే ఈ జంతుబలులు జరిగాయి. 
 
జాతరలో ప్రధానఘట్టం కావడంతో భక్తులు మేకలు, కోళ్ళను నరికి అమ్మవారికి మ్రొక్కులు తీర్చుకున్నారు. వారంరోజుల పాటు తిరుపతి గంగజాతరలో భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారికి మ్రొక్కులు తీర్చుకున్నారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments