Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాశ్రమంలో బాలికపై అత్యాచారం... సహోద్యోగులే కామాంధులు...

రంగారెడ్డి జిల్లాలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తూ వచ్చిన ఒక దళిత బాలిక (12)పై ఆశ్రమంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రేప్ గత యేడాది కాలంగా చేస్తూ వచ్చారు. తాజాగా బాధితురాలి ఫి

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:45 IST)
రంగారెడ్డి జిల్లాలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తూ వచ్చిన ఒక దళిత బాలిక (12)పై ఆశ్రమంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రేప్ గత యేడాది కాలంగా చేస్తూ వచ్చారు. తాజాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసుల కథనం మేరకు... రాజమండ్రికి చెందిన 12 యేళ్ళ బాలిక హైదరాబాద్‌కు సమీపంలోని నాగోల్‌లో ఉన్న అక్షయ్ వృద్ధాశ్రమంలో నెలకు రూ.3 వేల వేతనానికి పనిలో చేరింది. అక్కడ పని చేసే ముగ్గురు వ్యక్తులు ఈ బాలికపై కన్నేశారు. ఆ తర్వాత ఆ బాలికను బెదిరించి ముగ్గురు నిర్వాహకులు ఒక యేడాది కాలంగా వేర్వేరుగా తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ కామాంధుల వేధింపులను భరించలేని ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎల్.బి. నగర్ పోలీసులు శ్రీనివాస రెడ్డి, మాణిక్య రావు, వేణుగోపాల్‌ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గతంలో పలుమార్లు అత్యాచారం చేసినా ఆ యువతి ఫిర్యాదు చేయలేదని ఎల్బీ నగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ జి.సుదర్శన్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments