Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్జిలింగ్ యువతిపై హైదరాబాద్ లో సామూహిక అత్యాచారం..?

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2015 (09:10 IST)
తాను ప్రేమించానని ఏడాదిపాటు కలిసి తిరిగాడు.. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అయితే చివరకు తన స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఫిర్యాదు చేసిన సంఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోరి హిమాయత్ నగర్ ప్రాంతంలో డార్జిలింగ్ కు చెందిన యువతి బ్యూటీపార్లర్ లో పని చేస్తోంది. ఆమెకు మాజిత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతను ఆమెతో ఏడాదిగా ప్రేమాయణం నెరిపాడు. అనంతరం తన స్నేహితులతో కలసి మాజిత్ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులను ఆశ్రయించాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మాజిత్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. మరో ఐదు మంది పరారీలో ఉన్నారు. బాధిత యువతిని వైద్యపరీక్షలు పంపారు. 
 

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments